Category : జాతీయ వార్తలు
H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు! భారత్లో వీసా స్టాంపింగ్ కోసం వచ్చి చిక్కుకుపోయిన నిపుణులు సోషల్ మీడియా పరిశీలన నిబంధనతో ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో వేలాది...
డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!
హైదరాబాద్ లోని ఓ పోలీస్ అధికారికే సైబర్ నేరగాళ్లు ఓవర్ స్పీడ్ పేరుతో మెసేజ్లు పెట్టిన వైనం ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు చలాన్లు వివరాలు చూడాలంటే తాము...
నేడు వేమన జయంతి
జనవరి 19 నేడు వేమన జయంతి వర్ణవ్యవస్థ వికృతరూప మూఢత్వ పోకడలపై ఖడ్గధారి యోగి వేమన అమూల్య రచనలను వెలుగులోనికి తెచ్చింది పరాయి దేశస్థుడు బ్రౌన్ దొర నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ...
పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!
జర్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు(15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా.. 85మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడండ్ లోని ఆసుపత్రికి...
ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేస్తున్న పేద దళిత కుటుంబానికి ఎంబీబీఎస్ విద్యార్థిని బి. లావణ్య (23) జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామం. మృతురాలు గవర్నమెంట్...
కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.
కూతురు కాపురాన్ని చక్కదిద్దానికి వెళ్లి సమన్యాయం కుదరలేదని తెలిసి కుమార్తె మనవరాలతో కలిసి చనిపోవాలని తల్లి గోదావరి దూకి గల్లంతయింది ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పై...
ఇంట్లో చిరుతపులి సంసచారం
శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ముందు భాగంలో అర్ధ రాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చిరుతపులి సంచరించడం జరిగింది.ఇది సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఆయాన వెంటనే...
ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం
ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం ఎస్పీ నేతృత్వంలో రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆరు ప్రత్యేక...
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ...
తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి
పంజా విసురుతున్న చలి పులి..వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే...
సబ్ మెరైన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఐఎన్ఎస్ వాఘ్షీర్ సబ్ మెరైన్ లో ద్రౌపది ముర్ము కల్వరి క్లాస్ సబ్ మెరైన్ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో జలాంతర్గామిలోకి ఎంట్రీ గతంలో భారత రాష్ట్రపతి హోదాలో...
శబరిమలలో ఘనంగా మండల పూజ
శబరిమలలో ఘనంగా మండల పూజ…వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం… శబరిమల: అయ్యప్పస్వామి కొలువైన శబరిమలలో శనివారం మండలపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు...
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్.. ఒకే రోజున రెండు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు, ఐదుగురు మృతి తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, రహదారి లోపాలు కలిసి...
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఎల్వీఎం-3 ఎం-6 ఉపగ్రహన్ని తన బాహుబలి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.తిరుపతి, మీ24న్యూస్ డెస్క్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రస్థానంలో...
సైబర్ మోసానికి బలైన మాజీ ఐపీఎస్… తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య.
సైబర్ ఫ్రాడ్కు బలైన పంజాబ్ మాజీ ఐజీ.. తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐజీ పాటియాలా నివాసంలో తుపాకీతో కాల్చుకున్న వైనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం భీమవరంలో అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొని, ఉండి బైపాస్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రత్యేక...
అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్
అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్ శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి పడిపోయిన శాటిలైట్ మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం...
ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం…15 మంది దుర్మరణం
ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది...
వాట్సాప్ యూజర్లకు సజ్జనార్ వార్నింగ్
హైదరాబాద్ నగర ప్రజలకు, ప్రత్యేకంగా వాట్సాప్ వినియోగదారులకు వరుసగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు.వాట్సాప్లో “Hey… మీ ఫోటో చూశారా?” అంటూ ఏదైనా సందేశం...
రాత్రిపూట బయట తిరగవద్దు…బాలాపూర్ పోలీసులు హెచ్చరిక
అవసరం అయితే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని బాలాపూర్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, DCP మహేశ్వరం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ACP మహేశ్వరం జానకి...
గన్తో ప్రధానోపాధ్యాయుడికి బెదిరించిన విద్యార్థి
ఒరిస్సా భువనేశ్వర్ లో ఒక విద్యార్థి స్కూల్కు రివాల్వర్ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్తో బెదిరించాడు. ఎరా ? నేను ఇక్కడ చదువుకొన్నంత కాలం నన్ను బెదిరించకూడదు.. క్లాస్ లో నన్ను...
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తీపికబురు
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తీపికబురు ప్రకటించింది. 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఉన్న...
నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో...
