Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Author : Arnews Telugu

Arnews Telugu
152 Posts - 1 Comments
గణపవరంపశ్చిమగోదావరి జిల్లాభీమవరం

భీమవరం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉద్యోగిగా డి.ఎస్.ఆర్ ప్రసాద్‌కు అవార్డు

Arnews Telugu
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన డి.ఎస్.ఆర్ ప్రసాద్ ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నాడు. ISO మరియు టాక్స్ కలెక్షన్ విభాగంలో సమర్థవంతంగా...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

గణపవరం మండలం కోమర్రులో విషాదం – ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి

Arnews Telugu
గణపవరం, ఏప్రిల్ 23: పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కోమర్రు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వట్టిప్రోలు జగదీష్ (వయసు వివరాలు తెలియాల్సి ఉంది) ట్రాక్టర్ ప్రమాదంలో మృతి...
ఆంధ్రప్రదేశ్గణపవరంపశ్చిమగోదావరి జిల్లాభీమవరం

జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా గణపవరం డిప్యూటీ ఎంపీడీఓకు ఉత్తమ పురస్కారం

Arnews Telugu
గణపవరం / భీమవరం, ఏప్రిల్ 21: జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని గణపవరం డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. మంగళవారం భీమవరంలోని పీజీటీఆర్ఎస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా...
ఆంధ్రప్రదేశ్గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం

Arnews Telugu
దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం గణపవరం, ఏప్రిల్ 21: గణపవరం మండలంలో దాళ్వా వరి పంట కోతలు వేగంగా కొనసాగుతున్నాయని మండల వ్యవసాయ అధికారి ఆర్.ఎస్. ప్రసాద్ తెలిపారు....
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

జలధార–జలహారతి కార్యక్రమంపై గణపవరం బాలుర హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమం

Arnews Telugu
స్వచ్ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార–జలహారతి” థీమ్‌పై గణపవరం బాలుర హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వర్షపు నీటిని నిల్వ చేసే విధానం,...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

గణపవరం ఎం.ఇ.ఓ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం

Arnews Telugu
గణపవరం ఎం.ఇ.ఓ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండల విద్యా కేంద్రంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, భీమవరం ఆధ్వర్యంలో...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

MGNREGA కార్మికులపై భారం: ఫోటో విధానం రద్దు చేయాలని కేంద్రానికి డిమాండ్

Arnews Telugu
MGNREGA కార్మికులపై భారం: ఫోటో విధానం రద్దు చేయాలని కేంద్రానికి డిమాండ్ అప్పన్నపేట, ఏప్రిల్ 17: గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అమలులో ఉన్న “రెండు ఫోటోలు తప్పనిసరి” విధానం కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులను...
ఆకివీడుపశ్చిమగోదావరి జిల్లా

ఆకివీడులో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొలి వార్షికోత్సవం

Arnews Telugu
ఆకివీడు, ఏప్రిల్ 17: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తొలి వార్షికోత్సవాన్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. 🎉 సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, వేషధారణలు...
ఆంధ్రప్రదేశ్గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి

Arnews Telugu
గణపవరం, ఏప్రిల్ 16: తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని గణపవరం మండల పరిధిలోని ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
అంతర్జాతీయంఆరోగ్యం వైద్యం

“నిశ్శబ్దంగా శరీరాన్ని దెబ్బతీస్తున్న లోపం… యువతలో పెరుగుతున్న ఒమేగా-3 సంక్షోభం!”

Arnews Telugu
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో మనం తినే ఆహారం పూర్తిగా మారిపోయింది. బయట ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడటం వల్ల మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు తగ్గిపోతున్నాయి. అందులో...
గణపవరంతాడేపల్లిగూడెం

“ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల సత్తా… తాడేపల్లిగూడెంలో మెరుగైన ఫలితాలు”

Arnews Telugu
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 15: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల రీజనల్ ఇన్‌చార్జ్ బండారు సురేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల విజయంపై...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

విద్యార్థుల్లో అంబేద్కర్ స్పూర్తి నింపిన జయంతి వేడుకలు

Arnews Telugu
గణపవరం, ఏప్రిల్ 14: స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల NSS...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

డ్వాక్రా యానిమేటర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు

Arnews Telugu
డ్వాక్రా యానిమేటర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు గణపవరం, ఏప్రిల్ 13 (arnews ): డ్వాక్రా యానిమేటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం గణపవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లా

పేదలకు నాణ్యమైన విద్య లక్ష్యంగా ఇండియన్ డిజిటల్ స్కూల్ – కళాశాల ప్రారంభం

Arnews Telugu
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లిలో ఇండియన్ డిజిటల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువు అభివృద్ధి* *-అప్పారావుపేట గ్రామస్తులు*

Arnews Telugu
గ్రామ అభివృద్ధిలో భాగంగానే పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు అప్పారావుపేట సర్పంచ్ ఆరుగోలను శ్రీనివాస్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి మట్టి పేరుకుపోయి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ఘనంగా తాడేపల్లిగూడెంలో ఆదిత్య స్కూల్ ఎనిమిదో వార్షికోత్సవం

Arnews Telugu
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 7 : తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆదిత్య స్కూల్ 8వ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శృతి రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

వడ్డి రఘురామ్‌కు పెంటపాడు మండలం సంపూర్ణ మద్దతు

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన వడ్డి రఘురామ్ నాయుడుకు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల మద్దతు వెల్లువలా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెంటపాడు...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ఏప్రిల్ 26న పద్మశాలి మహాసభ -మంగళగిరిలో ఏర్పాట్లు -పద్మశాలి మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు

Arnews Telugu
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 6 : పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం మంగళగిరిలో రాష్ట్రస్థాయి పద్మశాలి మహాసభ నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిగూడెం క్లాత్...
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

జగన్ మనసులో కొట్టు స్థానం పదిలం.

Arnews Telugu
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారు అనే వార్తలకు భీమవరం లో కళ్లెం పడింది. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు వివాహానికి...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

చేలో ముత్యాలమ్మ 18వ వార్షికోత్సవం – భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం

Arnews Telugu
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 3 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ప్రాంతంలో పచ్చని పొలాల మధ్య కొలువై ఉన్న చేలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 18వ వార్షికోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు....
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంరాజకీయం

జోగి ,అంబటి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం….చిటికెన ప్రసాద్

Arnews Telugu
మాజీ మంత్రులు జోగి రమేష్ ,అంబటి రాంబాబు పై కూటమి వర్గాల తీరును గూడెం వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు సోమవారం తాడేపల్లిగూడెం పట్టణ కొబ్బరి తోట ప్రాంతంలో వైసిపి మాజీ పట్టణ అధ్యక్షులు...
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

Arnews Telugu
ఎపి మెడికల్ కౌన్సిల్ లో అవకాశం కల్పించండి *ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం భీమవరం ఫిబ్రవరి 2 ఈనెల 9 తేదీ జరగనున్న ఎపి మెడికల్ కౌన్సిల్ లో మెంబర్ గా...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజలకు ఆరోగ్యం: బేతి రెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి

Arnews Telugu
పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజలకు ఆరోగ్యం: బేతి రెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి తాడేపల్లిగూడెం జనవరి 31 పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం బాగుంటుందని తాడేపల్లిగూడెం పట్టణ 18 వ వార్డు...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కూటమి ప్రభుత్వ పాలన అరాచకంగా మారింది: వడ్డి రఘురామ్ నాయుడు

Arnews Telugu
కూటమి ప్రభుత్వ పాలన అరాచకంగా మారింది: వడ్డి రఘురామ్ నాయుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వడ్డి రఘురామ్...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం

Arnews Telugu
27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 27వ వార్డులోని రామాలయం, స్థానిక బస్టాండ్...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం: తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన

Arnews Telugu
శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం: తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డుపై చేసిన దుష్ప్రచారానికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్మార్కాపురం

సమాజ సేవే సర్వేశ్వర సేవ..

Arnews Telugu
మార్కాపురం జనవరి 29: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లాలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో గురువారం అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా...
తణుకుపశ్చిమగోదావరి జిల్లా

గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు కొరడా – భారీ జరిమానాలు విధింపు

Arnews Telugu
గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు కొరడా – భారీ జరిమానాలు విధింపు తాడేపల్లిగూడెం | జనవరి 28, 2026: గ్రావెల్ అక్రమ రవాణాపై విజిలెన్సు అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమంగా గ్రావెల్ రవాణా...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప.గో: వైసీపీ సమావేశానికి కొట్టు సత్యనారాయణ దూరం – రాజకీయ వర్గాల్లో చర్చ

Arnews Telugu
ప.గో: వైసీపీ సమావేశానికి కొట్టు సత్యనారాయణ దూరం – రాజకీయ వర్గాల్లో చర్చ తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం మాగంటి ఫంక్షన్ హాల్‌లో వైసీపీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం

Arnews Telugu
తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం తాడేపల్లిగూడెం | జనవరి 28, 2026: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు 37వ జాతీయ...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

మాలల రాజ్యాధికారమే లక్ష్యంగా ఎంఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు వ్యవస్థాపక అధ్యక్షులు: దాసరి చెన్నకేశవులు

Arnews Telugu
తాడేపల్లిగూడెం | జనవరి 27 మాలల రాజ్యాధికార సాధననే ప్రధాన లక్ష్యంగా మాలల రాజ్యాధికార సాధన సమితి (ఎంఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి...
ఆంధ్రప్రదేశ్మార్కాపురం

పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం

Arnews Telugu
పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం మార్కాపురం జిల్లా | గిద్దలూరు | జనవరి 26 పేదల ఆకలి తీర్చడమే నిజమైన సేవ...
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

గురువు కరిబండి రామకృష్ణకు ఘన సత్కారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు ప్రదానం చేసిన కలెక్టర్ నాగరాణి

Arnews Telugu
భీమవరం జనవరి 26 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అవార్డుల్లో యోగ మరియు సామాజిక సేవా రంగాల్లో నిస్వార్థ సేవలు అందించినందుకు గాను ఆరా ఫౌండేషన్ యోగా మాస్టర్...
ఆంధ్రప్రదేశ్గణపవరంతాడేపల్లిగూడెం

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu
తాడేపల్లిగూడెం, జనవరి 26 : హోటళ్లు, స్వీట్స్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర తినుబండారాల వ్యాపారులు ఆహార భద్రత చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుపశ్చిమగోదావరి జిల్లాప్రత్యేక కథనం

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu
రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…   ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీకి లగ్జరీ వాచీలు అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఆయన దగ్గర...
గణపవరంపశ్చిమగోదావరి జిల్లాపిప్పర

గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం – గణతంత్ర దినోత్సవ నృత్య ప్రదర్శనకు ఎంపిక

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం దక్కింది. రేపు జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద జరిగే సాంస్కృతిక...
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500

Arnews Telugu
ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500  దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు ప్రారంభిస్తారు....
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుపశ్చిమగోదావరి జిల్లా

కూలీ ఇంట్లో కోటిన్నర

Arnews Telugu
గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది..!! కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి,...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతాడేపల్లిగూడెంతెలంగాణపశ్చిమగోదావరి జిల్లారాజకీయంవిద్య

H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!

Arnews Telugu
H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు! భారత్‌లో వీసా స్టాంపింగ్ కోసం వచ్చి చిక్కుకుపోయిన నిపుణులు సోషల్ మీడియా పరిశీలన నిబంధనతో ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో వేలాది...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యం…ఎంపీడీవో వి చంద్రశేఖర్ 

Arnews Telugu
  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలంతా ఆరోగ్య జీవనం సాగించవచ్చని తాడేపల్లిగూడెం ఎంపీడీవో వి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంవిద్య

ఏపీ నిట్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Arnews Telugu
ఏపీ నిట్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే విద్యాసంస్థ లక్ష్యం ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి తాడేపల్లిగూడెం… ప్రతి విద్యార్థి ఉన్నత...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు

Arnews Telugu
వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశా లు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం స...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

వాహనాలు నడిపేవారు రహదారి భద్రత నియమాలు పాటించాలి… ఆర్టీవో సురేందర్ సింగ్ నాయక్.

Arnews Telugu
వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేందర్ సింగ్ నాయక్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయం లో 37వ జాతీయ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

18ఏళ్ళ తర్వాత మహిళకు విముక్తి కల్పించి ఇండియాకి రప్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
  తాడేగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన ఉప్పు వెంకటరమణ అనే మహిళ జీవనోపాధి నిమిత్తం మలేషియా కి వెళ్ళింది, మహిళ పనిచేస్తున్న ఇంటిలో చిత్రహింసలు గురి చేస్తున్నారని ఇండియాకే వెళ్లిపోతానని తెలపడంతో, యజమాని...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణపశ్చిమగోదావరి జిల్లా

డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!

Arnews Telugu
హైదరాబాద్ లోని ఓ పోలీస్ అధికారికే సైబర్ నేరగాళ్లు ఓవర్ స్పీడ్ పేరుతో మెసేజ్‌లు పెట్టిన వైనం ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు చలాన్లు వివరాలు చూడాలంటే తాము...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుప్రత్యేక కథనం

నేడు వేమన జయంతి

Arnews Telugu
జనవరి 19 నేడు వేమన జయంతి వర్ణవ్యవస్థ వికృతరూప మూఢత్వ పోకడలపై ఖడ్గధారి యోగి వేమన అమూల్య రచనలను వెలుగులోనికి తెచ్చింది పరాయి దేశస్థుడు బ్రౌన్ దొర నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

పెళ్లి ప్రయాణీకుల బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 85 మందికి గాయాలు..!!

Arnews Telugu
జర్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు(15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోగా.. 85మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడండ్ లోని ఆసుపత్రికి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లావిద్య

తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ

Arnews Telugu
కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటరమన్నగూడెం, ఉద్యాన విశ్వావిద్యాలయం నందు 20-01-2026 నుండి 7 రోజుల పాటు శాస్త్రీయ పద్ధతి లో తేనెటీగల పెంపకంపై ఉచితంగా శిక్షణ ఇవ్వబడును. గ్రామీన యువత, రైతులు, డ్వాక్రా మహిళలు,...
పశ్చిమగోదావరి జిల్లాపెంటపాడు

OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియామకం

Arnews Telugu
బీజేపీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో భారతీయ జనతా పార్టీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు

Arnews Telugu
21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు పెంటపాడు జనవరి 10 పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో 21 రోజులపాటు జరిగిన మల్లమ్మ జాతర మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిసాయి ఆఖరి...
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు

Arnews Telugu
ఘనంగా కార్మెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 34 వ వార్షికోత్సవ వేడుకలు *ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు *విద్యతోపాటు కార్మెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామాజిక సేవలు అమూల్యం ఉంగుటూరు...
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి

Arnews Telugu
కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి పెంటపాడు,జనవరి 05. కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయని పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి అన్నారు. పెంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం...

జగన్నాధపురంలో పాసుపుస్తకాలు – పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాధపురం గ్రామంలో ‘మా భూమి – మా హక్కు’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ప్రజా సమస్యలపై...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంవిద్య

సేవా నారీ..మహిళా విభాగం లోగోను ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

Arnews Telugu
మహిళల సాధికారతకు ప్రాధాన్యామిస్తూ పనిచేస్తున్న వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరాన్ని ఆరంభంగా చేసుకుని ప్రారంభించిన “సేవా నారీ మహిళా విభాగం లోగోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం.

Arnews Telugu
జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం. తాడేపల్లిగూడెం : జనసేన కార్యకర్త దూద్ భాషాకు శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు లక్ష రూపాయల ఆర్థిక సహకారం సోమవారం అందజేశారు....
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి

Arnews Telugu
నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి — రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక — విద్యార్థులను అభినందించిన డీఈఓ నారాయణ తాడేపల్లిగూడెం ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ అరెస్ట్

Arnews Telugu
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న పేద దళిత కుటుంబానికి ఎంబీబీఎస్ విద్యార్థిని బి. లావణ్య (23) జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపురం గ్రామం. మృతురాలు గవర్నమెంట్...
అంతర్జాతీయంఆరోగ్యం వైద్యంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రభుత్వవైద్యంపై అసత్య ప్రచారం తగదు:ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థపై వైసిపి అసత్య ప్రచారం చేయటం తగదని శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.జగన్...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుపశ్చిమగోదావరి జిల్లా

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

Arnews Telugu
కూతురు కాపురాన్ని చక్కదిద్దానికి వెళ్లి సమన్యాయం కుదరలేదని తెలిసి కుమార్తె మనవరాలతో కలిసి చనిపోవాలని తల్లి గోదావరి దూకి గల్లంతయింది ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పై...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu
శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ముందు భాగంలో అర్ధ రాత్రి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చిరుతపులి సంచరించడం జరిగింది.ఇది సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఆయాన వెంటనే...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా

Arnews Telugu
తాడేపల్లిగూడెం పట్టణం మూడో వార్డు వికర్స్ కాలనీలో మజిదేనూర్ మస్జిదుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా సాహెబ్ శుక్రవారం నమాజు ఆచరణకి రావడం జరిగింది ఈ సందర్భంగా మీరా...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం

Arnews Telugu
ద్రాక్షారామంలో కలకలం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం ఎస్పీ నేతృత్వంలో రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆరు ప్రత్యేక...
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన

Arnews Telugu
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన   కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపశ్చిమగోదావరి జిల్లాప్రత్యేక కథనం

తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి

Arnews Telugu
పంజా విసురుతున్న చలి పులి..వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు..   రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే...
తెలంగాణరాజకీయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..!?

Arnews Telugu
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..!? మున్సిపల్ ఎన్నికలకు సమీపిస్తున్న గడువు.. 2026 ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు.. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. న్నికల షెడ్యూల్...
అంతర్జాతీయంజాతీయ వార్తలురాజకీయం

సబ్ మెరైన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Arnews Telugu
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌ సబ్ మెరైన్ లో ద్రౌపది ముర్ము కల్వరి క్లాస్ సబ్ మెరైన్ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో జలాంతర్గామిలోకి ఎంట్రీ గతంలో భారత రాష్ట్రపతి హోదాలో...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణపుణ్యక్షేత్రాలు

శబరిమలలో ఘనంగా మండల పూజ

Arnews Telugu
శబరిమలలో ఘనంగా మండల పూజ…వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం… శబరిమల: అయ్యప్పస్వామి కొలువైన శబరిమలలో శనివారం మండలపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్

Arnews Telugu
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు టెర్రర్.. ఒకే రోజున రెండు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు, ఐదుగురు మృతి   తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, రహదారి లోపాలు కలిసి...
ఆంధ్రప్రదేశ్తెలంగాణపుణ్యక్షేత్రాలు

వరుస సెలవులతో తిరుమలకు పోటెతిన్న భక్తులు

Arnews Telugu
తిరుమల కొండ కిటకిటలాడుతుంది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత మూడు రోజులు ( డిసెంబర్ 27 నాటికి) భారీగా భక్తుల రద్దీ పెరిగింది.ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠంలోని అన్ని...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణప్రత్యేక కథనం

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Arnews Telugu
అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఎల్వీఎం-3 ఎం-6 ఉపగ్రహన్ని తన బాహుబలి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.తిరుపతి, మీ24న్యూస్ డెస్క్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రస్థానంలో...
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

సైబర్ మోసానికి బలైన మాజీ ఐపీఎస్… తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య.

Arnews Telugu
సైబర్ ఫ్రాడ్‌కు బలైన పంజాబ్ మాజీ ఐజీ.. తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐజీ పాటియాలా నివాసంలో తుపాకీతో కాల్చుకున్న వైనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు

Arnews Telugu
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం భీమవరంలో అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొని, ఉండి బైపాస్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రత్యేక...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలుప్రత్యేక కథనం

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

Arnews Telugu
అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్ శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి పడిపోయిన శాటిలైట్ మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం...
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి భూమి దిశగా దూసుకొస్తున్న స్టార్ లింక్ శాటిలైట్

Arnews Telugu
  శాటిలైట్ ప్రొపల్షన్ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ ఒక్కసారిగా 4 కిలోమీటర్ల కిందికి పడిపోయిన శాటిలైట్ మరో వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం   ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం…15 మంది దుర్మరణం

Arnews Telugu
ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది...
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

వాట్సాప్ యూజర్లకు సజ్జనార్ వార్నింగ్

Arnews Telugu
హైదరాబాద్ నగర ప్రజలకు, ప్రత్యేకంగా వాట్సాప్ వినియోగదారులకు వరుసగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు.వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా?” అంటూ ఏదైనా సందేశం...
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

రాత్రిపూట బయట తిరగవద్దు…బాలాపూర్ పోలీసులు హెచ్చరిక

Arnews Telugu
అవసరం అయితే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, DCP మహేశ్వరం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ACP మహేశ్వరం జానకి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

కూటమి పాలన లోనే రాష్ట్ర అభివృద్ధి…మాజీ ఎంపీ మాగంటి బాబు

Arnews Telugu
రాష్ట్రం కూటమి పాలనలో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తోందని మాజీ ఎంపీ మాగంటి బాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని టిడిపి నాయకులు తోట గోపి నీ ఆదివారం ఆయన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లారాజకీయం

రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు

Arnews Telugu
రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా, ప్రతినిధి ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ మహిళలు అక్రమ రవాణా పైన అవగాహనా కార్యక్రమం తాడేపల్లెగూడెం ఎంపిడిఓ భవనంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంపిడిఓ చంద్రశేఖర్...
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యంతాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.

Arnews Telugu
అతి తక్కువ ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని తాడేపల్లిగూడెం ప్రజలకు అందిస్తున్న గౌతమి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మి పేటలో కేంద్ర విమానయాన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

కాశ్మీర్ అందాలను తలపించే రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్

Arnews Telugu
తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ సమీపంలో గల సిడబ్ల్యూసి గొడౌన్ ఎదురుగా ఏర్పాటుచేసిన రహమాన్ ట్రేడ్ పెయిర్ ఎగ్జిబిషన్ ను బుధవారం ప్రభుత్వ విప్,తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంరాజకీయం

జనసేన సిద్ధాంతాలపట్ల నిబద్ధత ముఖ్యం..ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
జనసేనల పట్ల నిబద్ధత ఉన్నవారే పార్టీలో పని చేయాలని, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించవద్దని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బహుజన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన మంత్రి డోలా

Arnews Telugu
*గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన...
ఆంధ్రప్రదేశ్క్రీడా వార్తలుతాడేపల్లిగూడెం

ప్రతి విద్యార్థి దేశం పట్ల దేశభక్తితో మెలగాలి..ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu
తల్లిదండ్రులు తమ పిల్లలను దేశభక్తితో పెంచాలని విద్యార్థులు భారతదేశ పౌరులుగా దేశభక్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.పెంటపాడు మండలం టి బి ఆర్ సైనిక్ స్కూల్ 54 వ...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లావిద్య

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం లో డిసెంబర్ 17 మరియు 18 తేదీల్లో పిజీ మరియు పి.హెచ్.డి కోర్సుల్లో 2025-26 సంవత్సరమునకు ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది అని రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యంప్రత్యేక కథనం

ఆహా …ఏమి”టీ” గురు

Arnews Telugu
ఆహా …ఏమి”టీ” కాలం ఏదైనా… సమయం ఎంతైనా.. “టీ” అంటేనే అందరికీ నోరూరుతుంది. ఉదయం లేవగానే వేడివేడిగా.. మధ్యాహ్నం స్నేహితులతో సరదాగా… సాయంత్రం సమయాన మనసును ఉల్లాసంగా చేసుకోవడానికి… ఇలా అనేక సందర్భాల్లో టీ...
అంతర్జాతీయంక్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

గన్‌తో ప్రధానోపాధ్యాయుడికి బెదిరించిన విద్యార్థి

Arnews Telugu
ఒరిస్సా భువనేశ్వర్‌ లో ఒక విద్యార్థి స్కూల్‌కు రివాల్వర్‌ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్‌తో బెదిరించాడు. ఎరా ? నేను ఇక్కడ చదువుకొన్నంత కాలం నన్ను బెదిరించకూడదు.. క్లాస్ లో నన్ను...
ఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లారాజకీయం

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu
శతాబ్దకాలంపైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారీ జాతర 2025 – 26 లో భాగంగా అమ్మవార్లను తమ కుమార్తెతో కలిసి సోమవారం తెల్లవారుజామున  హోం...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

APEPDCLఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డివిజన్‌లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

Arnews Telugu
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిసెంబర్14 ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఆదేశాల  మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu
గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.పట్టణం నడిబొడ్డున గల నెహ్రూ చౌక్ సెంటర్లోనీ వాణిజ్య దుకాణాల సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన దుకాణాల్లోని వస్త్రాలు,...
ఉద్యోగాలుజాతీయ వార్తలు

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు

Arnews Telugu
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపికబురు ప్రకటించింది. 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఉన్న...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుప్రత్యేక కథనం

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Arnews Telugu
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం : నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా మని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండల...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి.

Arnews Telugu
“అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి. తాడేపల్లిగూడెం: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టు ఫ్రీ రిలీజ్ చిత్రం అఖండ విజయం సాధించాలని తాడేపల్లిగూడెం జనసేన...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

బాల్యవివాహం వద్దు చదువే ముద్దు…. డిసిపిఓ సూర్య చక్రవేణి 

Arnews Telugu
చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలకు గురవుతారని డిసిపిఓ సూర్య చక్రవేణి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మహిళలపై దాడులు నిర్మూలించడం, బాల్య వివాహాలపై...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్ 

Arnews Telugu
వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలనేదే తన ద్వేయం అని స్టిక్ బుక్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో...
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలి.. డిఈఓ నారాయణ

Arnews Telugu
సామర్థ్యం  ఆధారంగా బోధన జరగాలంటూ ప్రభుత్వ టీచర్లకు డిఈఓ నారాయణ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో...