Category : గణపవరం
దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం
దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం గణపవరం, ఏప్రిల్ 21: గణపవరం మండలంలో దాళ్వా వరి పంట కోతలు వేగంగా కొనసాగుతున్నాయని మండల వ్యవసాయ అధికారి ఆర్.ఎస్. ప్రసాద్ తెలిపారు....
జలధార–జలహారతి కార్యక్రమంపై గణపవరం బాలుర హై స్కూల్లో అవగాహన కార్యక్రమం
స్వచ్ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార–జలహారతి” థీమ్పై గణపవరం బాలుర హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వర్షపు నీటిని నిల్వ చేసే విధానం,...
గణపవరం ఎం.ఇ.ఓ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం
గణపవరం ఎం.ఇ.ఓ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవంతం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండల విద్యా కేంద్రంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, భీమవరం ఆధ్వర్యంలో...
ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి
గణపవరం, ఏప్రిల్ 16: తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని గణపవరం మండల పరిధిలోని ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
“ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల సత్తా… తాడేపల్లిగూడెంలో మెరుగైన ఫలితాలు”
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 15: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల రీజనల్ ఇన్చార్జ్ బండారు సురేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల విజయంపై...
విద్యార్థుల్లో అంబేద్కర్ స్పూర్తి నింపిన జయంతి వేడుకలు
గణపవరం, ఏప్రిల్ 14: స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల NSS...
డ్వాక్రా యానిమేటర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు
డ్వాక్రా యానిమేటర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు గణపవరం, ఏప్రిల్ 13 (arnews ): డ్వాక్రా యానిమేటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం గణపవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద...
పేదలకు నాణ్యమైన విద్య లక్ష్యంగా ఇండియన్ డిజిటల్ స్కూల్ – కళాశాల ప్రారంభం
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లిలో ఇండియన్ డిజిటల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య...
హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం
తాడేపల్లిగూడెం, జనవరి 26 : హోటళ్లు, స్వీట్స్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర తినుబండారాల వ్యాపారులు ఆహార భద్రత చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని...
గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం – గణతంత్ర దినోత్సవ నృత్య ప్రదర్శనకు ఎంపిక
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం దక్కింది. రేపు జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద జరిగే సాంస్కృతిక...
