Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

ఇంటి దొంగను పట్టేశారు

గత 12 సంవత్సరాలుగా భారత దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని రాజస్థాన్లోని జైసల్మేర్ కి చెందిన పఠాన్ పాకిస్తానుకి చేరవేస్తున్నాడు అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.2013 లో పాకిస్తాను కి వెళ్లిన పఠాన్ ISI తో సంబంధాలు కలిగి నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని శత్రువులకు 2013 నుంచి చేరవేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించాయని వారు తెలిపారు , మేరకు దార్యప్తుకొనసాగుతుందని వీరి వెనుక వేరెవరైనా ఉన్న వారిని వదిలిపెట్టమని సందర్భముగా సంజయ్ అగర్వాల్ తెలియచేసారు

Related posts

క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారాం ఆసుపత్రికి తరలింపు..

M HANUMATH PRASAD

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD

కోర్టు ముందు సీబీఐ హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

M HANUMATH PRASAD

భార్యకు ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందన్న కోర్టు!

M HANUMATH PRASAD

అమిత్‌షాపై లీగల్ కేసు వేస్తా: మమతా బెనర్జీ

M HANUMATH PRASAD

బిహార్ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. కౌంటింగ్ ఎప్పుడంటే..?

M HANUMATH PRASAD