Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

పాకిస్తాన్ మీద దాడికి దిగితే ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటాం బాంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక

పెహల్గంపై దాడికి నిరసనగా భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతి దాడి చేస్తే దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను చైనా సహాయంతో స్వాధీన పరుచుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ప్రధాన సలహాదారు ఫజ్రల్రె రెహమాన్ భారత ప్రభుత్వానికి తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ విషయమై సైనిక సంయుక్త ఏర్పాట్లకు చైనా తోటి చర్చించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. వజ్రాల్ రెహమాన్ తాత్కాలిక అధ్యక్షుడు యోనస్కు అత్యంత సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం. అయితే ఈ విషయమై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ రెహమాన్ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అటువంటి వాటిని తాము ప్రోత్సహించమని, బలపరచమని ఇవి అతని వ్యక్తిగత వ్యాఖ్యల కింద పరిగణిస్తామని, కాదు ఎప్పుడూ పురుగు దేశాలతో సత్సంబంధాలను మాత్రమే కోరుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Related posts

అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్‌లాండ్‌కి తోడుగా

M HANUMATH PRASAD

బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చిన పాక్‌

M HANUMATH PRASAD

బలూచ్ వేర్పాటు వాదులకు భారత్ మద్దతిస్తే!?

M HANUMATH PRASAD

గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!

M HANUMATH PRASAD

సింధు ఒప్పందంపై భారత్ కు అంతర్జాతీయ కోర్టు షాక్-తోసిపుచ్చిన కేంద్రం..!

M HANUMATH PRASAD

ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD