Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం :

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ (IAS) శుక్రవారం తన పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్శన సందర్భంగా గ్రామ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు

Related posts

ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం

Arnews Telugu

సేవా నారీ..మహిళా విభాగం లోగోను ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

Arnews Telugu

తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

Arnews Telugu

రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు

Arnews Telugu

తాడేపల్లిగూడెం: 64 ఏళ్ల చరిత్ర గల ఆఫీసర్స్ క్లబ్ కూల్చివేత

Arnews Telugu

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu