Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

స్నానానికి వెళ్ళి సముద్రంలో ఇద్దరు గల్లంతు

 

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో విషాదం

పెంటకోట సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

వివాహ వేడుకకు వచ్చి కుటుంబంతో కలిసి ఈరోజు సాయంత్రం సముద్రతీరానికి వెళ్లిన విద్యార్థులు

సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల ఉద్ధృతికి గల్లంతైన ఇద్దరు విద్యార్థులు

గల్లంతయిన విద్యార్థులు పాయకరావుపేట కు చెందిన గంపల తరీష్ (16), కాకినాడ జిల్లా రాజవొమ్మంగి కి చెందిన అభిలాష్ (18) గా గుర్తింపు

గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసు లతో సముద్రంలో గాలింపు
…ఇంకా లభించని విద్యార్థుల జాడ

Related posts

రాజకీయ వారసుడు నా కొడుకే తేల్చి చెప్పిన YS షర్మిల, ఆందోళనలో వైసీపీ శ్రేణులు

M HANUMATH PRASAD

సీన్ రీ కన్స్ట్రక్షన్ లో ముద్దయిపై మృతురాలి బంధువులు దాడి

M HANUMATH PRASAD

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

M HANUMATH PRASAD

రెవెన్యూ రికార్డులో పేరు ఉంటే..భూమిపై హక్కు ఉన్నట్టు కాదు: హైకోర్టు

M HANUMATH PRASAD

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

GIT NEWS

తహసీల్దార్ పై కొడవలితో దాడి

M HANUMATH PRASAD