Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుపశ్చిమగోదావరి జిల్లా

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

కూతురు కాపురాన్ని చక్కదిద్దానికి వెళ్లి సమన్యాయం కుదరలేదని తెలిసి కుమార్తె మనవరాలతో కలిసి చనిపోవాలని తల్లి గోదావరి దూకి గల్లంతయింది ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పై చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి (40) తన కుమార్తె విజయ కుమారిని మండపేటకు చెందిన భూసాల విజయ్ కుమార్ కి ఇచ్చి 2020లో వివాహం చేశారు వీరికి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్ యాడాదిన్నెర కుమార్తె లక్ష్మి ప్రసన్న ఉన్నారు. లారీడైవర్ గా పని చేసే విజయకుమార్ భార్యని వేధిస్తున్నాడని మనస్పర్ధలు కారణంగా చాలా రోజుల నుంచి ఘర్షణ పడుతున్నారు ఈ నేపథ్యంలో ధనలక్ష్మి శుక్రవారం కూతురు కాపురం చక్కదిద్దేందుకు ఉదయం మండపేట వెళ్లారు అక్కడగొడవలు జరగడంతో కుమార్తె మనవరాలతో కలిసి మధ్యాహ్నం బయటికి వచ్చేసారు ఆ సమయంలో మనవడు పాఠశాలకు వెళ్ళాడు అయితే ఈ ముగ్గురు రాజమహేంద్రవరం నుంచి గోదావరిలో దూకాలిఅని నిర్ణయించుకున్నారు ఆటోలో వంతెన పైకి వచ్చారు కొంచెం దూరం నడిచాక ఉన్నట్టు ఉండి ధనలక్ష్మి గోదావరిలో దూకారు. ఆ వెంటనే కూతురు గోదావరిలో దూకపోగా స్థానికులు అడ్డుకున్నారు అక్కడే రోధిస్తున్న విజయ కుమారిని చిన్నారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఓదార్చరు గల్లంతయిన ఈగల ధనలక్ష్మి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు

Related posts

పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ

Arnews Telugu

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల అనర్హత ఏరివేత ప్రారంభం

Arnews Telugu

21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు

Arnews Telugu

బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

ఇంట్లో చిరుతపులి సంసచారం

Arnews Telugu