Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

లేబర్ కోడ్ లను ఉపసంహరించాలి – సీఐటీయూ నేతల డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి నియోజకవర్గం, పెంటపాడు మండలం:
పెంటపాడు పైపుల ఫ్యాక్టరీ వద్ద బుధవారం సీఐటీయూ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు చింతకాయల బాబూరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రంగారావు మాట్లాడుతూ –

కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు.

కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలి అని కోరారు.

అంగన్వాడీ ఉద్యోగినులకు ఇచ్చిన సెల్ ఫోన్లు మార్పు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మహాసభలో రైతు నాయకుడు చిర్ల పుల్లారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Related posts

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu

బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి.

Arnews Telugu

తాడేపల్లిగూడెం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు

Arnews Telugu

తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా

Arnews Telugu

నేడు వేమన జయంతి

Arnews Telugu