Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

లేబర్ కోడ్ లను ఉపసంహరించాలి – సీఐటీయూ నేతల డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి నియోజకవర్గం, పెంటపాడు మండలం:
పెంటపాడు పైపుల ఫ్యాక్టరీ వద్ద బుధవారం సీఐటీయూ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు చింతకాయల బాబూరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రంగారావు మాట్లాడుతూ –

కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు.

కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలి అని కోరారు.

అంగన్వాడీ ఉద్యోగినులకు ఇచ్చిన సెల్ ఫోన్లు మార్పు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మహాసభలో రైతు నాయకుడు చిర్ల పుల్లారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Related posts

వడ్డి రఘురామ్‌కు పెంటపాడు మండలం సంపూర్ణ మద్దతు

Arnews Telugu

స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ

Arnews Telugu

భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు

Arnews Telugu

శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం: తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన

Arnews Telugu

జగన్ మనసులో కొట్టు స్థానం పదిలం.

Arnews Telugu

Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు

Arnews Telugu