Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ

లేబర్ కోడ్ లను ఉపసంహరించాలి – సీఐటీయూ నేతల డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి నియోజకవర్గం, పెంటపాడు మండలం:
పెంటపాడు పైపుల ఫ్యాక్టరీ వద్ద బుధవారం సీఐటీయూ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు చింతకాయల బాబూరావు, జిల్లా ఉపాధ్యక్షుడు రంగారావు మాట్లాడుతూ –

కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు.

కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలి అని కోరారు.

అంగన్వాడీ ఉద్యోగినులకు ఇచ్చిన సెల్ ఫోన్లు మార్పు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మహాసభలో రైతు నాయకుడు చిర్ల పుల్లారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Related posts

18ఏళ్ళ తర్వాత మహిళకు విముక్తి కల్పించి ఇండియాకి రప్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

కూటమి ప్రభుత్వ పాలన అరాచకంగా మారింది: వడ్డి రఘురామ్ నాయుడు

Arnews Telugu

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

AR NEWS TELUGU

కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు

Arnews Telugu

చేలో ముత్యాలమ్మ 18వ వార్షికోత్సవం – భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం

Arnews Telugu

రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు

Arnews Telugu