Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేద ప్రజల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎం సహాయనిధి సద్వినియోగం చేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ అన్నారు.తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం సీఎం సహాయనిది చెక్కులు అందజేసిన తాడేపల్లిగూడెం మండలం జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ చేతుల మీదుగా 8 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయలు చెక్కులని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు వెన్నంటి నిలిచే నాయకుడిగా బొలిశెట్టి శ్రీనివాస్ పేద ప్రజల పాలిట అండగా నిలిచారని అన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా సుమారు మూడు కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలో ప్రజలకు అందించాలని తెలిపారు.

Related posts

ప్రతి విద్యార్థి దేశం పట్ల దేశభక్తితో మెలగాలి..ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!

Arnews Telugu

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం….. రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం* *శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్* *అన్నదాతకు శుభవార్త… అన్నదాత సుఖీభవ *ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7 వేలు జమ

Arnews Telugu

గురువు కరిబండి రామకృష్ణకు ఘన సత్కారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు ప్రదానం చేసిన కలెక్టర్ నాగరాణి

Arnews Telugu

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Arnews Telugu

యువత పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి – బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu