Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేద ప్రజల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎం సహాయనిధి సద్వినియోగం చేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ అన్నారు.తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం సీఎం సహాయనిది చెక్కులు అందజేసిన తాడేపల్లిగూడెం మండలం జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ చేతుల మీదుగా 8 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయలు చెక్కులని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు వెన్నంటి నిలిచే నాయకుడిగా బొలిశెట్టి శ్రీనివాస్ పేద ప్రజల పాలిట అండగా నిలిచారని అన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా సుమారు మూడు కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలో ప్రజలకు అందించాలని తెలిపారు.

Related posts

దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం

Arnews Telugu

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

వీధుల్లో ఒక్క కుక్క ఉండకూడదు – వెంటనే షెల్టర్లకు తరలించండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Arnews Telugu

అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి.

Arnews Telugu

గణపవరం మండలం కోమర్రులో విషాదం – ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి

Arnews Telugu

రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు

Arnews Telugu