Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు

21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు

పెంటపాడు జనవరి 10

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో 21 రోజులపాటు జరిగిన మల్లమ్మ జాతర మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిసాయి ఆఖరి రోజు బ్రాహ్మణ పండితులచే చండీయాగం వేద ఉచ్చరణలతో నిర్వహించారు సాయంత్రం గ్రామంలో బలిచేట కార్యక్రమం చేశారు ముగింపు జాతర మహోత్సవాల్లో జాతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవాలు అత్యంత ఆనందదాయకంగా జరిగాయని అమ్మవారి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఉండి పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు అదేవిధంగా ఈ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు

Related posts

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

Arnews Telugu

తాడేపల్లిగూడెం వైసీపీ అధిష్టానం – కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ప్రశ్నార్థకం?

Arnews Telugu

తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

Arnews Telugu

ఏపీలో దివ్యాంగ పెన్షన్ల అనర్హత ఏరివేత ప్రారంభం

Arnews Telugu

పేదల ఆకలి తీర్చడం మహాభాగ్యం – దాతల సహకారం అమూల్యం కాశినాయన ఆశ్రమంలో నిరంతర అన్నదాన కార్యక్రమం

Arnews Telugu

రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…

Arnews Telugu