Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్.!

ఏపీ నూతన ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేసింది.
ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆమె, కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

సాధారణంగా పదవీ విరమణ తర్వాతే కొత్త నియామకాలు జరిగేవి, కానీ ఈసారి న్యాయపాలనలో జాప్యం లేకుండా ఉండేందుకు ప్రస్తుత సీజే రిటైర్ కావడానికి రెండు నెలల ముందే కొలీజియం ఈ పేర్లను ఖరారు చేయడం విశేషం. ఇదే క్రమంలో మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి పేరును కూడా కొలీజియం ప్రతిపాదించింది.

Related posts

వారికి బెయిల్ ష్యూరిటీ ప్రభుత్వం చెల్లించాలి…: సుప్రీం కోర్టు

M HANUMATH PRASAD

వైయస్ షర్మిల నిరాహార దీక్ష

M HANUMATH PRASAD

చంద్రబాబుపై పాత కేసులన్నీ వెనక్కి? బెయిల్ రద్దు కోరబోతున్న వైసీపీ ..!

M HANUMATH PRASAD

సుప్రీంకోర్టు ముందు విడ్డూరపు నాటకం

M HANUMATH PRASAD

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

GIT NEWS

కాకినాడ’లో కాకరేపిన ‘జ్యోతుల’ మాటల తూటాలు

M HANUMATH PRASAD