Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

తాడేపల్లిగూడెం, ఆగస్టు 3:
షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ జనతా డాక్టర్ ఎల్ ఎస్ వి నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షుగర్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో కళ్ళు, కిడ్నీలు, నరాలు వంటి అవయవాలు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అత్యధిక కేసుల్లో మొదట కంటి చూపు తగ్గడం ద్వారా లక్షణాలు బయటపడతాయని తెలిపారు.

అందువల్ల తొలినాళ్లలోనే షుగర్‌ను గుర్తించి, నియంత్రించుకోవడం అత్యంత అవసరమని డాక్టర్ సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 70 మంది పేషెంట్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు

Related posts

తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం

Arnews Telugu

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

పరిసరాల పరిశుభ్రత తోనే ప్రజలకు ఆరోగ్యం: బేతి రెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి

Arnews Telugu

నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు

Arnews Telugu

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

Arnews Telugu

వాహనాలు నడిపేవారు రహదారి భద్రత నియమాలు పాటించాలి… ఆర్టీవో సురేందర్ సింగ్ నాయక్.

Arnews Telugu