Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

తాడేపల్లిగూడెం, ఆగస్టు 3:
షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ జనతా డాక్టర్ ఎల్ ఎస్ వి నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షుగర్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో కళ్ళు, కిడ్నీలు, నరాలు వంటి అవయవాలు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అత్యధిక కేసుల్లో మొదట కంటి చూపు తగ్గడం ద్వారా లక్షణాలు బయటపడతాయని తెలిపారు.

అందువల్ల తొలినాళ్లలోనే షుగర్‌ను గుర్తించి, నియంత్రించుకోవడం అత్యంత అవసరమని డాక్టర్ సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 70 మంది పేషెంట్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు

Related posts

APEPDCLఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డివిజన్‌లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

Arnews Telugu

రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు

Arnews Telugu

వంగవీటి రంగా అజరామరుడు – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ APTF నిరసన – తాడేపల్లిగూడెంలో ఆందోళన

Arnews Telugu

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu