Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం :

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ (IAS) శుక్రవారం తన పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్శన సందర్భంగా గ్రామ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు

Related posts

శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం

Arnews Telugu

OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియామకం

Arnews Telugu

రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో

Arnews Telugu

పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువు అభివృద్ధి* *-అప్పారావుపేట గ్రామస్తులు*

Arnews Telugu

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

ఏప్రిల్ 26న పద్మశాలి మహాసభ -మంగళగిరిలో ఏర్పాట్లు -పద్మశాలి మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు

Arnews Telugu