Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం :

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ (IAS) శుక్రవారం తన పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్శన సందర్భంగా గ్రామ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు

Related posts

జనసేనలోకి వైసీపీ నుండి భారీ చేరికలు

Arnews Telugu

పిల్లులు కోసం కత్తి దాడి… చివరకు ఏమైంది అంటే

Arnews Telugu

అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి.

Arnews Telugu

గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం…. కోట్లలో ఆస్తి నష్టం….

Arnews Telugu

కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.

Arnews Telugu

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. నేటి నుంచే పాలన

Arnews Telugu