ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖతార్లోని దోహలో జరిగిన ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్లో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు
