Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
Home Page 5
అంతర్జాతీయం

ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్

M HANUMATH PRASAD
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖతార్లోని దోహలో జరిగిన ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్లో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు
అంతర్జాతీయం

చాపకింద నీరులా కోవిడ్ వ్యాప్తి.. మళ్లీ మాస్క్ తప్పనిసరి

M HANUMATH PRASAD
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ (Covid -19) మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది ఈ వైరస్ తో పాటు.. అడినో
జాతీయ వార్తలు

సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు

M HANUMATH PRASAD
తమిళనాడు (Tamila nadu)గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వివాదంలో కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎ న్నడూ లేనివిధంగా బిల్లుల విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి
తెలంగాణ

దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు..

M HANUMATH PRASAD
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు.. సుమారు 29 తులాల బంగారం, 47 తులాల వెండి, నగదు 4 లక్షలు, స్ప్లెండర్ బైక్ స్వాదీనం, పోలీసుల అదుపులో
ఆంధ్రప్రదేశ్

ఇంకేంత వ్యవసాయ భూమి కావాలి సార్

M HANUMATH PRASAD
రాజధాని అమరావతి నిర్మాణానికి అదనపు భూ సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ చేస్తున్న ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 5 వేలు ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2500
తెలంగాణ

తెలంగాణ సీఎస్ ను జైలుకు పంపాల్సి వస్తుంది..: కంచ గచ్చబౌలి భూములపై సిజెఐ జస్టిస్ గవాయ్ సీరియస్

M HANUMATH PRASAD
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ మొదటిసారి హైదరాబాద్ లోని 400 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపారు. ఈ కంచ గచ్చిబౌలి
అంతర్జాతీయం

గొప్ప మనసు చాటుకున్న భారత్.. పాక్ రెంజర్‌ను వదిలేసిన ఇండియన్ ఆర్మీ..

M HANUMATH PRASAD
ఇండియా,పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. అయిన కూడా ఈ వివాదం మాత్రం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే భారత్ ప్రధాని మోదీ.. ఇక మీద పాక్ నుంచి
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

M HANUMATH PRASAD
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి
అంతర్జాతీయం

ఇండియాలో పట్టుబడ్డ బంగ్లాదేశీలను సొంతదేశానికి తరలింపు

M HANUMATH PRASAD
ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పౌరులను మోడీ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయలను చాలా మందిని పోలీసులు గుర్తించారు. కాగా తాజాగా
అంతర్జాతీయం

ఇండియాపై దాడికి నవాజ్ రూపకల్పన చేశారన్న అజ్మా బుఖారీ

M HANUMATH PRASAD
భా రత్‌పై ఇటీవల పాకిస్థాన్ చేపట్టిన సైనిక చర్య మొత్తం తమ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలోనే రూపుదిద్దుకుందని అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు,
జాతీయ వార్తలు

రాష్ట్రపతికి సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా.. ద్రౌపది ముర్ము సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD
రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌ లైన్ విధిస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా
అంతర్జాతీయంక్రైమ్ వార్తలు

నాన్నా.. చిత్రహింసలతో చంపేస్తున్నారు!

M HANUMATH PRASAD
నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకూ రానివ్వడం లేదు. భారత్‌కు తీసుకువెళ్లు నాన్న’ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్‌లో తండ్రికి చెప్పుకొన్న వేదన. బాధితుడి
ఆంధ్రప్రదేశ్

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి

M HANUMATH PRASAD
ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి , డబ్బులియ్యాలి.. లేకపోతే కూల్చేస్తాం’ అంటూ ఓ ఇంటి యజమానిని బెదిరించిన వ్యక్తిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉప్పల్ సీఐ
ఆంధ్రప్రదేశ్

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్‌.. పదవి నుండి తొలగింపు..

M HANUMATH PRASAD
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌కు షాకిచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మున్సిపల్‌ చైర్మన్‌ పదవి నుండి తురఖా కిషోర్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.. ఏపీ మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్
జాతీయ వార్తలు

అందరూ చూస్తుండగానే, నాలుగు నెలల చిన్నారిని కొరికి చంపేసిన పెంపుడు కుక్క..!

M HANUMATH PRASAD
గుజరాత్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని హాతిజాన్ ప్రాంతంలో, ఒక పెంపుడు కుక్క 4 నెలల చిన్నారిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. ఆ కుక్క అకస్మాత్తుగా క్రూరంగా మారి, అమాయక
అంతర్జాతీయం

14 మంది పాక్ సైనికులు హతం…వీడియో రిలీజ్ చేసిన బలూచ్

M HANUMATH PRASAD
పాకిస్తాన్ నుంచి విడిపోవాలనే ఉద్దేశ్యంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేస్తూనే ఉంది. ఆ మధ్య పాకిస్తాన్ రైలును కూడా హైజాక్ చేసింది.
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ!

M HANUMATH PRASAD
సత్యసాయి జిల్లాలోని రామగిరి ఎంపీపీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠత నెలకొంది. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. వైసీపీలోనే కొనసాగుతా అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి పేరూరు-2 ఎంపీటీసీ సభ్యురాలు
తెలంగాణ

వాళ్ళు తరగతులు నిర్వహించుకుంటే మీకెందుకయ్య బాధ-పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

M HANUMATH PRASAD
పలు కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసిన న్యాయవాది బందెల క్రాంతికుమార్‌, ఆయన న్యాయవాది సీఆర్‌ సుకుమార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వేసవి సెలవుల్లో ఏ కాలేజీలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అవమానం

M HANUMATH PRASAD
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అవమానం జరిగింది. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రధమ పౌరుడు అబ్దుల్ నజీర్‌ను రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ అవమానించారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో నూతన సీజేఐ
తెలంగాణ

బెడిసికొట్టిన.. రూ. కోటి డీల్!..ఏసీబీకి దొరికిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ కేసులో విస్తుపోయే నిజాలు

M HANUMATH PRASAD
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేసి డీఎస్పీ, సీఐ ఏసీబీకి పట్టుబడిన కేసులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. పోలీసులతో సన్నిహితంగా ఉండే రేషన్ దందా
అంతర్జాతీయం

షాకింగ్ ఘటన.. పెంపుడు సింహం చేతిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి!

M HANUMATH PRASAD
ఇరాక్‌లో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. నజాఫ్ గవర్నరేట్‌లోని అల్-బరాకియా జిల్లాలో 50 ఏళ్ల ఇరాకీ వ్యక్తి తన పెంపుడు సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు, ఆ సింహం అతడి శరీరాన్ని
అంతర్జాతీయం

ఎంతకు తెగించాడు. అమ్మాయితో అశ్లీలంగా పాక్ హైకమిషనర్

M HANUMATH PRASAD
బంగ్లాదేశ్‌లో ఉన్న పాక్ హైకమిషనర్ (Pakistani High Commissioner) వలపు వలలో చిక్కుకున్నారు. (Pakistani High Commissioner) పాకిస్థాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ బంగ్లాదేశ్ యువతులతో(girl) అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో
క్రైమ్ వార్తలుతెలంగాణ

బాలాపూర్లో దారుణం.. అనుమానంతో భార్యను చంపేసి భర్త పరార్..

M HANUMATH PRASAD
ముచ్చటగా మూడు పదుల వయసులో.. ముగ్గురు పిల్లల సంతానంతో.. సంతోషంగా సాగాల్సిన ఓ వివాహిత జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చడం బాలాపూర్ లో విషాదాన్ని నింపింది. అనుమానంతో భార్యను చంపేసి
జాతీయ వార్తలు

అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా చంపేస్తాం: యోగి ఆదిత్యనాథ్

M HANUMATH PRASAD
పహల్గాం ఉగ్రదాడితో భారత్ దాయాది దేశంపై ప్రతీకార చర్యలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. పాక్ కూడా
అంతర్జాతీయం

పాక్ తరుఫున పోరాడిన తుర్కియే సైనికులు.. ఇద్దరు హతం.. తీవ్ర కలకలం

M HANUMATH PRASAD
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కోసం తుర్కియే చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పాకిస్థాన్‌కు డ్రోన్లు అందించి సాయం చేయడంతో పాటు తమ సైనిక సిబ్బందిని
అంతర్జాతీయం

భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

M HANUMATH PRASAD
భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్‌ సిందూర్‌పై (operation sindoor) జాతినుద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయం

చావు బతుకుల్లో ఉన్న మా నాన్నను కాపాడండి-ట్రంప్ కు ఇమ్రంఖాన్ కొడుకుల విజ్ఞప్తి

M HANUMATH PRASAD
పాకిస్థాన్ డెత్ సెల్‌లో ఉన్న తమ తండ్రిని కాపాడాలి అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను వేడుకున్నారు.ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులైమాన్ ఖాన్ మాట్లాడుతూ..
తెలంగాణ

హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

M HANUMATH PRASAD
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆగ్రహం తెప్పించారు హయత్ నగర్ సీఐ. వివాదాస్పద భూముల విషయంపై బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని సీరియస్ అయ్యారు. పోలీసులు ఉన్నది బాధితుల కోసమే
అంతర్జాతీయం

పాక్ బలూచిస్తాన్‌లో ఆ పోస్టు చేపట్టిన తొలి హిందూ మహిళగా రికార్డు… ఎవరీ కాశీష్ చౌదరి…?

M HANUMATH PRASAD
కాశీష్ చౌదరి అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే… పాకిస్తాన్‌లోని హిందూ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన 25 ఏళ్ల కాశీష్ చౌదరి బలూచిస్తాన్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులైన మొదటి మహిళగా
క్రైమ్ వార్తలుతెలంగాణ

ఆధార్ కార్డు వాట్సాప్‌లో పంపిస్తే చాలు.. ఏ డిగ్రీ సర్టిఫికేటైనా కొరియర్‌లో మీ ఇంటికి!

M HANUMATH PRASAD
విదేశాలకు వెళ్లాలని కోరిక ఉంది. కానీ విద్యార్హత లేదు. ఆ విద్యార్హతను సాధించేందుకు చదువుకోవాల్సి ఉండగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి డబ్బులతో సర్టిఫికేట్ ను పొందేందుకు జిమ్ ల చుట్టూ తిరిగారు. ఇలా
తెలంగాణ

చెరువు భూమిని క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. * తెలంగాణ హైకోర్టు

M HANUMATH PRASAD
చెరువు ఎఫ్‌టీఎల్‌ భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని. బాధితుల వాదనలు విని, టైటిల్ పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది . చెరువుల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోని భూములను ఎవరైనా
జాతీయ వార్తలు

పేలిన సెల్ ఫోన్.. 14 ఏళ్ళ బాలిక మృతి

M HANUMATH PRASAD
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక గుండెవిరిగే ఘటన జరిగింది. 9వ తరగతి విద్యార్థిని సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచుకుని మాట్లాడుతూ ఉండగా, ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పేలిపోయింది. ఈ పేలుడులో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
జాతీయ వార్తలుతెలంగాణ

చంచల్ గూడ జైలులో ‘A’ క్లాస్ సౌకర్యాలు కల్పించండి – గాలి జనార్ధన రెడ్డి

M HANUMATH PRASAD
ఓబులాపురం మైనింగ్ కేసులో ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న కర్నాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి CBI కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు చంచల్ గూడ జైలులో ‘A’
క్రైమ్ వార్తలుతెలంగాణ

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు..శ్రవణ్‌ రావు అరెస్టు

M HANUMATH PRASAD
ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు శ్రవణ్‌ రావును చీటింగ్‌ కేసులో సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తన కంపెనీ నుంచి ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఇస్తానని నమ్మించిన శ్రవణ్‌రావు.. హైదరాబాద్‌లోని
జాతీయ వార్తలు

అలాంటి పదవులేవి నాకొద్దు.. CJI సంజీవ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

M HANUMATH PRASAD
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా చివరి రోజు బాధ్యతలు నిర్వహించారు. మే 13తో ఆయన పదవీ విరమణ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ
క్రైమ్ వార్తలు

డిఎస్‌పి ఇంట్లో అక్రమ ఆయుధాలు

M HANUMATH PRASAD
సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్‌పిగా పనిచేస్తున్న కొండం పార్థ సారథి ఎసిబి కేసులో చిక్కుకున్నారు. ఈ కేసులో భాగంగా ఎసిబి అధికారులు ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో అక్రమ మందుగుండు సామగ్రి బయటపడటం సంచలనం
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియా ఖానం

M HANUMATH PRASAD
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి (YCP) మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారం ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీకి ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ (Deputy Chairperson )
అంతర్జాతీయం

త్వరలో కోల్‌కతాను ఆక్రమిస్తాం.. బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులపై ద్వేషపూరిత కామెంట్లు..

M HANUMATH PRASAD
బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులను టార్గెట్ చేస్తూ నీఛమైన, ద్వేషపూరిత కామెంట్లు చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఉగ్రవాది తన ప్రసంగంలో హిందువులను అవమానిస్తూ, వారి
తెలంగాణ

భూభారతి చట్టం కింద పట్టాలిస్తామంటున్న సర్కారు

M HANUMATH PRASAD
భూభారతి చట్టంతో సాదాబైనామాలతోపాటు భూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏండ్ల తరబడి నిరీక్షణకు తెరపడుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు జరిగిన భూములకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
జాతీయ వార్తలు

భారత జవాన్ను విడిచిపెట్టిన పాకిస్తాన్..

M HANUMATH PRASAD
ఏప్రిల్ 23, 2025 నుంచి పాకిస్తాన్ చెరలో ఉన్న భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు ఎట్టకేలకు భారత్కు అప్పగించారు. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్వయంగా
ఆంధ్రప్రదేశ్

ఇస్లాం నమ్మకాలకు అనుగుణంగానే పాక్ ఆపరేషన్‌కు ఆపేరు..

M HANUMATH PRASAD
ఇస్లామిక్ నమ్మకాలకు అనుగుణంగానే తాము చేపట్టిన ఆపరేషన్‌కు ” బున్యానుమ్ మార్సూస్” (Bunyanum Marsoos) అనే పేరు పెట్టినట్టు పాక్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ (DG-ISPR) అహ్మద్ షరీఫ్
ఆంధ్రప్రదేశ్

వల్లభనేని వంశీకి బెయిల్

M HANUMATH PRASAD
వై ఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. వంశీతో
జాతీయ వార్తలు

పొల్లాచి లైంగిక వేధింపుల కేసు.. 9 మందికి జీవిత ఖైదు

M HANUMATH PRASAD
  తమిళనాడు (Tamil Nadu)లోని పొల్లాచిలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో తీర్పు వెలువరిడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని దోషులుగా తేలుస్తూ కోయంబత్తూరు స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది. కోయంబత్తూరులోని మహిళా
ఆంధ్రప్రదేశ్

మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి కి సుప్రీమ్ కోర్టు బిగ్ రిలీఫ్

M HANUMATH PRASAD
ఆంధ్రప్రదేశ్ మద్యం విధాన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మిథున్ రెడ్డికి గణనీయమైన ఉపశమనం ఇచ్చింది. ఇది అతని ముందస్తు బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క మునుపటి ఉత్తర్వులను పక్కన
జాతీయ వార్తలు

బాబోయ్ పులి తినేసింది

M HANUMATH PRASAD
అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి దాడి చేసింది. అనంతరం ఆమె మెడ పట్టుకుని కిలోమీటర్‌ దూరం పాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. ఈషాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో
జాతీయ వార్తలు

కర్రెగుట్టలో బారీ సంఖ్యలో మావోల మృతి

M HANUMATH PRASAD
ఆపరేషన్ కగార్ లో భాగంగా గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా ఇప్పటి వరకూ 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న కూబింగ్ ఆపరేషన్ లో భాగంగా
ఆంధ్రప్రదేశ్

ఏ నిమిషానికి ఎవరికి మూడునో ఎవరూహించెదరు- ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్టుల భయం

M HANUMATH PRASAD
ఏపీ లిక్కర్ కేసు ఇంకా కొంతమందిని వెంటాడుతోందా? గత ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారా? అందుకే అడ్రస్ లేకుండా అజ్జాతంలోకి వెళ్లిపోయారా? ఆ ముగ్గురు ఉన్నతాధికారుల్లో మే 13 టెన్షన్ పట్టుకుందా?
అంతర్జాతీయం

పాకిస్థాన్‌ అణు స్థావరాలను భారత క్షిపణులు తాకాయా?

M HANUMATH PRASAD
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఎదురుదాడి చేస్తే దీటుగా బదులిస్తామన్న పాకిస్థాన్‌ ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్లబేరానికి ఎందుకు వచ్చింది?అప్పటిదాకా భారత్‌ – పాక్‌ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఉన్నపళంగా ఎందుకు
ఆంధ్రప్రదేశ్

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు

M HANUMATH PRASAD
పవన్ కల్యాణ్‌పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కంప్యూటర్
తెలంగాణ

హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్

M HANUMATH PRASAD
హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారా? ఈ డౌట్ ఎప్పటినుంచో ఉంది. అందుకు అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో భాగ్యనగరంలో బాంబు బ్లాస్టింగ్స్ గట్రా తరుచూ జరిగేవి. ఆ సమయంలో పాతబస్తీలో దాగున్న ఉగ్రవాదులు,
తెలంగాణ

ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ..

M HANUMATH PRASAD
ఏసీబీ దాడులు సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,
అంతర్జాతీయం

కాల్పులు ఉండవు, తప్పులు జరగవు- డీజీఎంఓ స్థాయి చర్చల్లో పాకిస్థాన్‌ అంగీకారం

M HANUMATH PRASAD
భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని దూకుడు చర్యలకు అడ్డుకట్ట వేయాలని 2025 మే 12 సాయంత్రం 5 గంటలకు జరిగిన DGMOల చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఉండకూడదని
అంతర్జాతీయం

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్లే.. పేర్లు రిలీజ్‌ చేసిన భారత్‌

M HANUMATH PRASAD
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌ ద్వారా పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. మురిద్కేలోని లష్కరే
అంతర్జాతీయం

బలూచ్ వేర్పాటు వాదులకు భారత్ మద్దతిస్తే!?

M HANUMATH PRASAD
ఉ గ్రవాదులకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చి భారత్ పై దండెత్తడానికి పంపుతోంది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ పాలకులకు ఇష్టం ఉందా లేదా అన్న అంశంతో వారికి సంబంధం లేదు. భారత్ తో ఏదో
జాతీయ వార్తలు

మళ్లీ పాక్ తోక జాడిస్తే.. జరిగేది అదే.. ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన మోడీ

M HANUMATH PRASAD
పాకిస్తాన్‌(Pakistan)కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఆపరేషన్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత బలగాలకు నా సెల్యూట్‌. ఆపరేషన్‌ సింధూర్‌లో
తెలంగాణ

తెలంగాణలో టెన్షన్‌.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

M HANUMATH PRASAD
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ… రాయపాటి శైలజ, పీతల సుజాత, హరి ప్రసాద్‌, తదితరులకు పదవులు… పూర్తి జాబితా ఇదే…

M HANUMATH PRASAD
ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల కేటాయింపు కొనసాగుతోంది. కూటమి దశల వారీగా పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమన్వయంతో సీఎం చంద్రబాబు నామినేటెడ్
జాతీయ వార్తలు

ఈవెంట్ లో సృహ తప్పి పడిపోయిన హీరో విశాల్

M HANUMATH PRASAD
 తమిళ అగ్ర నటుడు విశాల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ ఈవెంట్‌కు హాజరైన విశాల్‌.. ఉన్నట్టుండి వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలంగాణ

మతాన్ని రాజకీయాలకు వాడుకోకూడదు-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

M HANUMATH PRASAD
  మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ సీనియర్ నాయకురాలు, స్వాతంత్ర్య
ఆంధ్రప్రదేశ్

జవాన్ సమస్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.

M HANUMATH PRASAD
రాష్ట్రానికి సంబంధించిన జవాన్ మోహన్ (Jawan Mohan) సమస్యకు పరిష్కారం దొరికింది. ఏపీ జవాన్ మోహన్ సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) ఎట్టకేలకు స్పందించారు. జవాన్ సమస్యను వెంటనే
అంతర్జాతీయం

పాక్ లో సంబరాలు

M HANUMATH PRASAD
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత బారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతుండగా అనూహ్యంగా సీజ్ ఫైర్ ప్రకటన వెలువడింది. భారత్-పాక్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన పాకిస్తాన్
తెలంగాణ

డిల్లీ తెలంగాణ భవన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఆమోదం

M HANUMATH PRASAD
ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్‌లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత
జాతీయ వార్తలు

కొన్ని పాక్‌ జెట్‌లను కూల్చివేశాం.. ఐదుగురు సైనికులను కోల్పోయాం: త్రివిధ దళాధికారులు

M HANUMATH PRASAD
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌ సైనిక దాడులను భారత్‌ ధీటుగా ఎదుర్కొన్నదని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్‌ జెట్‌లను కూల్చివేసినట్లు చెప్పారు. పాక్‌
జాతీయ వార్తలు

అమెరికాను నేల నాకించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ

M HANUMATH PRASAD
ఇప్పుడంటే రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. భారతదేశం పరువును అమెరికా కేంద్రంగా తీస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్థానంలో ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు.. నరేంద్ర మోడీ స్థానంలో ఇందిరా గాంధీ ఉన్నారు..
అంతర్జాతీయం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దేవుడే ఆదుకోవాలి

M HANUMATH PRASAD
పాకిస్థాన్‌ క్రికెట్ పై భారత్ దెబ్బ గట్టిగానే పడింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల అక్కడి క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ ఇప్పుడు కోలుకోని విధంగా
జాతీయ వార్తలుతెలంగాణ

ముంబై ఎయిర్‌పోర్టులో కేఏ పాల్ హంగామా

M HANUMATH PRASAD
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే కాదు అమెరికాలోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ట్రెండ్‌కు తగ్గట్టు వార్తల్లో నిలవడం ఆయనకు వెన్నతో పెట్టిన
అంతర్జాతీయంపుణ్యక్షేత్రాలు

పాకిస్థాన్‌లోని ప్రసిద్ధి చెందిన దేవాలయాలు

M HANUMATH PRASAD
పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ కూడా అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. పాక్ లో ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం.. పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి చెప్పాలంటే, ముందుగా గుర్తుకు
క్రీడా వార్తలు

బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా riyaan ?

M HANUMATH PRASAD
భారత్, పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులలో ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పొరుగు దేశం పాకిస్తాన్ పూర్తిగా ఉలిక్కిపడి, భారత నగరాలపై నిరంతరం దాడులు చేసింది.వీటిని భారత్ ధీటుగా
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో కొత్త రైల్వే లైన్ రాబోతుంది. త్వరలోనే టెండర్లు!

M HANUMATH PRASAD
  ఆంధ్రప్రదేశ్  రాజధానిని ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే అమరావతిలో
అంతర్జాతీయం

పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య..?- ఎంత వరకు నిజం?

M HANUMATH PRASAD
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కాసేపటి క్రితం ఆదియాలా జైలులో మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో నిఘా సంస్థ ఐఎస్ఐ హత్య
జాతీయ వార్తలు

ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే.. ధబిడి దిభిడే -రణ్‌వీర్ పోస్ట్ వైరల్

M HANUMATH PRASAD
ఆపరేషన్ సింధూర్’ విజయవంతం అయిన తర్వాత భారత సైన్యం విజయానికి సెల్యూట్ కొట్టడంలో సెలబ్రిటీలు తమ పాత్రను విస్మరించలేదు. చాలా మంది బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు భారత సైన్యానికి బాసటగా నిలిచారు. నటుడు రణ్‌వీర్
ఆంధ్రప్రదేశ్

శత్రువు బలహీనంగా ఉన్నా ఎందుకు వదిలేసినట్టు.. విరమణ ఒప్పందంపై ప్రశ్నలెన్నో!

M HANUMATH PRASAD
శనివారం సాయంత్రం 5 గంటల సమయం.. పాకిస్థాన్‌తో యుద్ధంలో ఏం జరుగుతున్నదని దేశం యావత్తు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నది. ఇంతలో అకస్మాత్తుగా టీవీ స్క్రీన్లపై ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రత్యక్షమైంది. దాని సారాంశం ఏమిటంటే..
అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌ షేక్‌ హసీనాకు బిగ్‌ షాక్‌

M HANUMATH PRASAD
బంగ్లాదేశ్‌లో ముహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం
తెలంగాణ

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సివి ఆనంద్

M HANUMATH PRASAD
హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలోనైనా సరే బాణాసంచా కాల్చడం పై నిషేధం ఉంటుందని తెలిపారు. బాణాసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు
జాతీయ వార్తలు

పాక్ కాల్పులలో జమ్మూ కాశ్మీర్ అధికారి మృతి-షాక్ లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

M HANUMATH PRASAD
పాక్ సైన్యం విచ్చల విడిగా సరిహద్దు ప్రాంతాలలో జనావాసాలపై జరుపుతున్న కాల్పులకు ఒక నిబద్ధత గల అధికారి బలయ్యారు. వివరాలోకెళితే  శనివారం తెల్లవారు జామున రాజౌరీ ప్రాంతంలో పాక్ కాల్పులకు తెగబడింది, ఈ కాల్పులలో 
తెలంగాణ

హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం – హడలెత్తిపోతున్న కబ్జా దారులు

హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా
తెలంగాణ

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారంభిస్తామ‌ని, మంత్రి అన్నారు.
అంతర్జాతీయం

పాకిస్తాన్ కాల్పులలో విధులు నిర్వహిస్తూ మురళీనాయక్ మృతి-

హైదరాబాద్:మే 09 భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు గా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో
ఆంధ్రప్రదేశ్

తాము యుద్ధం కోరుకోవటం లేదంటూ పాకిస్తాన్ అధికారిక ప్రకటన

ఒకపక్క సరిహద్దు ప్రాంతాల్లో ఫైరింగ్ చేస్తూనే జమ్మూ కాశ్మీర్ పఠాన్ కోట్ జలంధర్ రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో సైనిక స్థావరాల మీద దాడి చేసిన పాక్ సైన్యం ఆ దాడిని భారత సైన్యం సమర్థవంతంగా
అంతర్జాతీయం

జమ్ముతో సహా పలు ఎయిర్పోర్ట్ ల మీద దాడికి తెగబడ్డ పాక్ సైన్యం

జమ్మూ కాశ్మీర్ సహా14 నగరాల మీద పాకిస్తాన్ 14 నగరాల మీద దాడి చేసింది. జమ్మూ ఏర్పోర్ట్ తో సహా ఏడు ప్రాంతాల మీద దాడి చేసింది, అదేవిధంగా పటాన్ కోట్ఎయిర్పోర్ట్ మీద కూడా
జాతీయ వార్తలు

చెన్నై ఆంధ్ర క్లబ్ ఎన్నికలపై ఒక సభ్యుడి ఆవేదన

  కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అనే సభ్యుడు తన ఆవేదన ను బహిరంగ లేఖ ద్వారా క్లబ్ సభ్యుల కు నివేధించినది ఏమనగా .. “నేను గతంలో అసోసియేషన్ తీసుకొన్న నిర్ణయం ప్రకారం చిల్డ్రన్
ఆంధ్రప్రదేశ్

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు

పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి పై సందేహాలు వ్యక్తం చేస్తూ, హత్య చేసి యాక్సిడెంట్ గా చూపెడుతున్నారని దీనిమీద తక్షణం సిబిఐ ఎంక్వయిరీ జరిపి నిజాలు నిగ్గు తేల్చేలా చూడాలని కోరుతూ హై కోర్టు
అంతర్జాతీయం

భారత్ కు చుక్కలు చూపిస్తాం – పాక్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్ ప్రగల్భాలు

M HANUMATH PRASAD
భారత్ పాకిస్తాన్ మీద చేసిన వైమానిక దాడులను సైనిక చర్యను అతి పెద్ద తప్పిదంగా పాకిస్తాన్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ

పోస్కో, అత్యాచార కేసులలో మహిళల భద్రతకే పెద్ద పీట

*• భరోసా 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా భరోసా కేంద్రంలో వేడుకలకు హజరైన జిల్లా ఎస్పీ గారు..* *• భరోసా సెంటర్ సేవలు మరువలేనివని, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్
తెలంగాణ

రంగనాయక సాగర్ లో దిగి మృత్యు ఒడిలోకి

ఇటీవల కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వద్దకు విహారయాత్రకు వచ్చిన సందర్శకులు విషాదంతో వెనుదిరుగుతున్నారు. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడంతో లోపలికి వెళ్లి గుంతలు గుర్తించక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల కింద
ఆంధ్రప్రదేశ్

రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఆధార్ తరహాలో

ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు
తెలంగాణ

రైట్, రైట్ – RTC సమ్మెకు తాత్కాలిక బ్రేక్

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. అవ్వడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమ స్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని
క్రైమ్ వార్తలు

సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా

  * చేర్యాల పట్టణం చెరువు సమీపంలో పై నిందితులు కలసి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు చేర్యాల పోలీసులు వెళ్లి రైడ్ చేసి కమల శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్

వివాదాల చుట్టూ చెన్నై ఆంధ్రా క్లబ్ ఎన్నికలు

చెన్నైలో తెలుగువారికి ఒక వేదిక అయినటు వంటి ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్ర క్లబ్ ) గత 6 సంవత్సరలుగా ఎన్నో వివాదాల తో తెలుగు వారి ప్రతిష్టను దిగదార్చుచున్నది ,
జాతీయ వార్తలు

లోయలో పడ్డ ఆర్మీ వాహనము, ముగ్గురు జవాన్ల దుర్మరణం

జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానుల తో వెళ్తున్న ఆర్మీ వాహనం 700 అడుగుల లోయలో పడిపోయింది,ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడి కక్కడే
తెలంగాణ

హయత్ నగర్లో కారు దగ్దం

ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వస్తున్నటువంటి ఒక కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఓ కుటుంబం నల్గొండ నుంచి హైదరాబాద్కు తమ కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారు హయత్
ఆంధ్రప్రదేశ్

యజమాని మర్మాంగాలు కొరికి తిన్న పెంపుడు కుక్క – కలకలం సృష్టించిన హైదరాబాదులో ఘటన

శునకానికి ఉన్న విశ్వాసం ప్రపంచంలో ఏ జీవికి కూడా లేదు , విశ్వాసానికి మారు పేరే శునకం . హైదరాబాద్ మధుర నగర్ పరిధిలో ఎప్పుడు కుక్క యజమాని మీద దాడి చేసిన సంఘటన
జాతీయ వార్తలు

తప్పించుకోబోయే తెగించి ప్రాణం తీసుకున్నాడు

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాకు చెందిన ఇంతియాజ్అహ్మద్ పహల్గాం సంఘటనలో ఉగ్రవాదులకు సహకరించారని అనుమానంతో భద్రత దళాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. ఇంతియాజ్ అహ్మద్ తాను కుల్గాంలోని టాంగ్ మార్గంలో ఉన్న అడవిలో
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

నేను మీ చెల్లి తో కాపురం చేయాలంటే నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వాలి – మరిది అరాచకం

మనిషిలో మృగాడు బయటపడ్డాడు. కట్టుకున్న భార్య అక్కని ట్రాప్ చేసి ఆమె పొందుకోసం భార్యని కానరాని తీరాలకు దరి చేర్చాడు. వివరాల్లోకెళ్తే అనిల్ కుమార్ అనే వ్యక్తి టీజీపీ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా