Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏడవవార్డులో అక్రమంగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం మేరకు, టౌన్ సిఐ ఆది ప్రసాద్ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై నాగరాజు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు, అనుమానాస్పదంగా ఉన్న అశోక్ లేలాండ్ వాహనంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న వాహనాన్ని టౌన్ ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు, డ్రైవర్ని, వాహనాన్ని స్టేషన్ కి తరలించరూ, పోలీసుల సమాచారంతో సీఎస్ డీటీ అన్నపూర్ణ వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Related posts

డిసెంబర్ 13న తాడేపల్లిగూడెంలో జాతీయ లోక్ అదాలత్: కక్షిదారులకు వేగవంతమైన న్యాయ పరిష్కారాలకు అవకాశం

Arnews Telugu

జోగి ,అంబటి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం….చిటికెన ప్రసాద్

Arnews Telugu

ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.

Arnews Telugu

27వ వార్డులో గాజుల పంపిణీ కార్యక్రమం

Arnews Telugu

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

AR NEWS TELUGU

శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – కలెక్టర్ చదలవాడ నాగరాణి

Arnews Telugu