Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏడవవార్డులో అక్రమంగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం మేరకు, టౌన్ సిఐ ఆది ప్రసాద్ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై నాగరాజు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు, అనుమానాస్పదంగా ఉన్న అశోక్ లేలాండ్ వాహనంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న వాహనాన్ని టౌన్ ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు, డ్రైవర్ని, వాహనాన్ని స్టేషన్ కి తరలించరూ, పోలీసుల సమాచారంతో సీఎస్ డీటీ అన్నపూర్ణ వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా… దర్శిపర్రు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu

“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

Arnews Telugu

ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం

Arnews Telugu

షుగర్ నియంత్రణలేకపోతే కళ్ళు, కిడ్నీలు ప్రమాదంలోకి – జనతా డాక్టర్ హెచ్చరిక

Arnews Telugu

హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం

Arnews Telugu

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ APTF నిరసన – తాడేపల్లిగూడెంలో ఆందోళన

Arnews Telugu