పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువు అభివృద్ధి* *-అప్పారావుపేట గ్రామస్తులు*
గ్రామ అభివృద్ధిలో భాగంగానే పంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు అప్పారావుపేట సర్పంచ్ ఆరుగోలను శ్రీనివాస్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి మట్టి పేరుకుపోయి...
