Category : పశ్చిమగోదావరి జిల్లా
తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం
తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం తాడేపల్లిగూడెం | జనవరి 28, 2026: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు 37వ జాతీయ...
మాలల రాజ్యాధికారమే లక్ష్యంగా ఎంఆర్ఎస్ఎస్ ఏర్పాటు వ్యవస్థాపక అధ్యక్షులు: దాసరి చెన్నకేశవులు
తాడేపల్లిగూడెం | జనవరి 27 మాలల రాజ్యాధికార సాధననే ప్రధాన లక్ష్యంగా మాలల రాజ్యాధికార సాధన సమితి (ఎంఆర్ఎస్ఎస్) ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి...
గురువు కరిబండి రామకృష్ణకు ఘన సత్కారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు ప్రదానం చేసిన కలెక్టర్ నాగరాణి
భీమవరం జనవరి 26 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అవార్డుల్లో యోగ మరియు సామాజిక సేవా రంగాల్లో నిస్వార్థ సేవలు అందించినందుకు గాను ఆరా ఫౌండేషన్ యోగా మాస్టర్...
హోటల్ నిర్వాహకులు చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఆహార భద్రతాధికారి వెంకటరత్నం
తాడేపల్లిగూడెం, జనవరి 26 : హోటళ్లు, స్వీట్స్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర తినుబండారాల వ్యాపారులు ఆహార భద్రత చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని...
రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు…
రూ. 13.7 కోట్ల వాచీలో గడియారం లోపల సింహాలు, పులులు… ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీకి లగ్జరీ వాచీలు అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఆయన దగ్గర...
గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం – గణతంత్ర దినోత్సవ నృత్య ప్రదర్శనకు ఎంపిక
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం దక్కింది. రేపు జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద జరిగే సాంస్కృతిక...
ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500
ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500 దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు ప్రారంభిస్తారు....
కూలీ ఇంట్లో కోటిన్నర
గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది..!! కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి,...
H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
H-1B వీసాదారులకు షాక్.. 2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు! భారత్లో వీసా స్టాంపింగ్ కోసం వచ్చి చిక్కుకుపోయిన నిపుణులు సోషల్ మీడియా పరిశీలన నిబంధనతో ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో వేలాది...
పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్యం…ఎంపీడీవో వి చంద్రశేఖర్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలంతా ఆరోగ్య జీవనం సాగించవచ్చని తాడేపల్లిగూడెం ఎంపీడీవో వి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర...
చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు
వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశా లు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం స...
18ఏళ్ళ తర్వాత మహిళకు విముక్తి కల్పించి ఇండియాకి రప్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి.
తాడేగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన ఉప్పు వెంకటరమణ అనే మహిళ జీవనోపాధి నిమిత్తం మలేషియా కి వెళ్ళింది, మహిళ పనిచేస్తున్న ఇంటిలో చిత్రహింసలు గురి చేస్తున్నారని ఇండియాకే వెళ్లిపోతానని తెలపడంతో, యజమాని...
డీసీపీ అధికారిని కి టోకరా వేయాలనుకున్నారు!
హైదరాబాద్ లోని ఓ పోలీస్ అధికారికే సైబర్ నేరగాళ్లు ఓవర్ స్పీడ్ పేరుతో మెసేజ్లు పెట్టిన వైనం ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు చలాన్లు వివరాలు చూడాలంటే తాము...
తేనెటీగల పెంపకం పై ఉచిత శిక్షణ
కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటరమన్నగూడెం, ఉద్యాన విశ్వావిద్యాలయం నందు 20-01-2026 నుండి 7 రోజుల పాటు శాస్త్రీయ పద్ధతి లో తేనెటీగల పెంపకంపై ఉచితంగా శిక్షణ ఇవ్వబడును. గ్రామీన యువత, రైతులు, డ్వాక్రా మహిళలు,...
OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియామకం
బీజేపీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో భారతీయ జనతా పార్టీ OBC మోర్చా జిల్లా కార్యదర్శిగా జామి ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ...
21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు
21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు పెంటపాడు జనవరి 10 పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో 21 రోజులపాటు జరిగిన మల్లమ్మ జాతర మహోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిసాయి ఆఖరి...
కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి
కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి పెంటపాడు,జనవరి 05. కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయని పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి అన్నారు. పెంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం...
జగన్నాధపురంలో పాసుపుస్తకాలు – పీజీఆర్ఎస్ కార్యక్రమం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాధపురం గ్రామంలో ‘మా భూమి – మా హక్కు’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ప్రజా సమస్యలపై...
జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి ఆర్థిక సహాయం.
జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి ఆర్థిక సహాయం. తాడేపల్లిగూడెం : జనసేన కార్యకర్త దూద్ భాషాకు శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు లక్ష రూపాయల ఆర్థిక సహకారం సోమవారం అందజేశారు....
నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి
నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలి — జిల్లాస్థాయి కెరీర్ ఎగ్జిబిషన్ లో గురుకుల విద్యార్థులకు ప్రథమ బహుమతి — రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక — విద్యార్థులను అభినందించిన డీఈఓ నారాయణ తాడేపల్లిగూడెం ప్రభుత్వం...
ప్రభుత్వవైద్యంపై అసత్య ప్రచారం తగదు:ఎమ్మెల్యే బొలిశెట్టి.
ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థపై వైసిపి అసత్య ప్రచారం చేయటం తగదని శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.జగన్...
కూతురు కాపురాని చక్కదిద్దేందుకు వెళ్లి… గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.
కూతురు కాపురాన్ని చక్కదిద్దానికి వెళ్లి సమన్యాయం కుదరలేదని తెలిసి కుమార్తె మనవరాలతో కలిసి చనిపోవాలని తల్లి గోదావరి దూకి గల్లంతయింది ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పై...
తాడేపల్లిగూడెం లో పర్యటించిన హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా
తాడేపల్లిగూడెం పట్టణం మూడో వార్డు వికర్స్ కాలనీలో మజిదేనూర్ మస్జిదుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ షేక్ మీరా సాహెబ్ శుక్రవారం నమాజు ఆచరణకి రావడం జరిగింది ఈ సందర్భంగా మీరా...
తెలుగు రాష్ట్రాలో పంజా విసురుతున్న చలి పులి
పంజా విసురుతున్న చలి పులి..వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే...
భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం భీమవరంలో అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొని, ఉండి బైపాస్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రత్యేక...
కూటమి పాలన లోనే రాష్ట్ర అభివృద్ధి…మాజీ ఎంపీ మాగంటి బాబు
రాష్ట్రం కూటమి పాలనలో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తోందని మాజీ ఎంపీ మాగంటి బాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని టిడిపి నాయకులు తోట గోపి నీ ఆదివారం ఆయన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి...
రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు
రాబోయేది జగనన్న రాజ్యం వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైస్సార్సీపీ ఎస్ఈసి మెంబెర్ కొట్టు నాగు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ...
మహిళలు అక్రమ రవాణాను నిరోదించడం అందరి భాద్యత… ఎంపిడిఓ
పశ్చిమగోదావరి జిల్లా, ప్రతినిధి ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ మహిళలు అక్రమ రవాణా పైన అవగాహనా కార్యక్రమం తాడేపల్లెగూడెం ఎంపిడిఓ భవనంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఎంపిడిఓ చంద్రశేఖర్...
ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్న గౌతమి హాస్పిటల్ ను అభినందించాలి… ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు.
అతి తక్కువ ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని తాడేపల్లిగూడెం ప్రజలకు అందిస్తున్న గౌతమి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మి పేటలో కేంద్ర విమానయాన...
కాశ్మీర్ అందాలను తలపించే రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్
తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ సమీపంలో గల సిడబ్ల్యూసి గొడౌన్ ఎదురుగా ఏర్పాటుచేసిన రహమాన్ ట్రేడ్ పెయిర్ ఎగ్జిబిషన్ ను బుధవారం ప్రభుత్వ విప్,తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన మంత్రి డోలా
*గురుకుల విద్యార్థుల జంబోరి విజయం –రాష్ట్రానికి గర్వకారణం* — జాతీయస్థాయిలో ఏపీకి మూడవ స్థానం — 13 విభాగాల్లో అవార్డుల పంట — మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిసిన విద్యార్థులు — విద్యార్థులను అభినందించిన...
Dr హార్టికల్చర్ యూనివర్సిటీ లో పిజి, పిహెచ్డీ కోర్సులకు ప్రవేశలు
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం లో డిసెంబర్ 17 మరియు 18 తేదీల్లో పిజీ మరియు పి.హెచ్.డి కోర్సుల్లో 2025-26 సంవత్సరమునకు ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది అని రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు తెలిపారు....
APEPDCLఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డివిజన్లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిసెంబర్14 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు...
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం : నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా మని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండల...
అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి.
“అఖండ “ఫ్రీ రిలీజ్ షో విజయం సాధించాలి : బొలిశెట్టి రాజేష్ ,వలవల బాబ్జి. తాడేపల్లిగూడెం: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టు ఫ్రీ రిలీజ్ చిత్రం అఖండ విజయం సాధించాలని తాడేపల్లిగూడెం జనసేన...
బాల్యవివాహం వద్దు చదువే ముద్దు…. డిసిపిఓ సూర్య చక్రవేణి
చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలకు గురవుతారని డిసిపిఓ సూర్య చక్రవేణి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మహిళలపై దాడులు నిర్మూలించడం, బాల్య వివాహాలపై...
వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలి… స్టిక్ బుక్ సీఈఓ అనిల్ కుమార్
వెలగపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో చూడాలనేదే తన ద్వేయం అని స్టిక్ బుక్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో...
విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలి.. డిఈఓ నారాయణ
సామర్థ్యం ఆధారంగా బోధన జరగాలంటూ ప్రభుత్వ టీచర్లకు డిఈఓ నారాయణ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో...
పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేద ప్రజల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎం సహాయనిధి సద్వినియోగం చేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం...
తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీకి ఝలక్ ఇచ్చిన సీనియర్ నేత
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, వైఎస్సార్సీపీకి తెన్నేటి జగ్జీవన్ రాజీనామా, గత 14 సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, పార్టీని బలపరచడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం, గ్రామ-మండల జిల్లా స్థాయిల్లో పార్టీ కార్యక్రమాలను ముందుకు...
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే బొలిశెట్టి *నారాయణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం డిసెంబర్ 6: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు శనివారం పట్టణంలోని వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్ లో నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరుగు నారాయణ ప్రీమియర్...
తాడేపల్లిగూడెం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు
అమ్మ వారి దేవాలయాల అభివృద్ధికి కమిటీ ప్రజలందరూ సహకరించాలి… రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం డిసెంబర్6: విశాఖపట్నం అమ్మవారి ఆలయం మాదిరిగా శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం...
తాడేపల్లిగూడెం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు
అమ్మ వారి దేవాలయాల అభివృద్ధికి కమిటీ ప్రజలందరూ సహకరించాలి… రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం డిసెంబర్ 6: విశాఖపట్నం అమ్మవారి ఆలయం మాదిరిగా శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి...
ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా… దర్శిపర్రు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిసెంబర్6: తనను గుండెల్లో పెట్టుకుని గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని ఆ రుణాన్ని ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా కొంత వరకు తీర్చుకోగలనని...
51 వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు
51 వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు తాడేపల్లిగూడెం డిసెంబర్ 6: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ కొండయ్య చెరువు వద్దగల 51వ ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు గ్రాండ్...
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులం పాఠశాలలు
*రాష్ట్రంలో10 ఐఐటి, నీట్ కోచింగ్ అకాడమీలు ఏర్పాటు* — కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులం పాఠశాలలు — విజయవాడలో లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు — పెద తాడేపల్లి గురుకులం పాఠశాలలో...
స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ చాటిన గురుకులం విద్యార్థులు*
*స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ చాటిన గురుకులం విద్యార్థులు* — 9 విభాగాల్లో అవార్డులు కైవసం — అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ — విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత తాడేపల్లిగూడెం–02 డిసెంబర్ 2025...
డిసెంబర్ 13న తాడేపల్లిగూడెంలో జాతీయ లోక్ అదాలత్: కక్షిదారులకు వేగవంతమైన న్యాయ పరిష్కారాలకు అవకాశం
కేసుల రాజీ ద్వారా సమయం–డబ్బు ఆదా… ఫైనల్ అవార్డుపై ఎలాంటి అప్పీలు లేవని జడ్జి సికిందర్ భాష స్పష్టం తాడేపల్లిగూడెం కోర్టు పరిధిలోని కక్షిదారులు రాబోయే జాతీయ లోక్ అదాలత్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని...
“మతం ఏదైనా – మనసు మంచిదై ఉండాలి” : కల్వరి టెంపుల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం కుంచనపల్లి ఆటో నగర్ సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వరి టెంపుల్ ప్రార్థన మందిరం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ...
తాడేపల్లిగూడెం కుంచనపల్లిలో కల్వరి టెంపుల్ ప్రారంభానికి సర్వం సిద్ధం
✝️ తాడేపల్లిగూడెం కుంచనపల్లిలో కల్వరి టెంపుల్ ప్రారంభానికి సర్వం సిద్ధం తాడేపల్లిగూడెం, నవంబర్ 13: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి ప్రాంతంలోని జాతీయ రహదారి పక్కన అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన కల్వరి టెంపుల్ ప్రార్థనా...
స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ
మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్...
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం క్రింద...
కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు
కొట్టు అవినీతి, అసత్య ఆరోపణలు తిప్పికొడుతున్నాం: జనసేన నేతలు తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13: మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ నిజాయితీగా పనిచేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని జనసేన...
శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం
శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఉర్రూతలూగించే విధంగా ప్రెషర్స్ డే కార్యక్రమం యువత చదువుతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో...
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ APTF నిరసన – తాడేపల్లిగూడెంలో ఆందోళన
తాడేపల్లిగూడెం ఉపాధ్యాయుల నిరసన – తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పణ తాడేపల్లిగూడెం సెప్టెంబర్ 12: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన వారం రెండవ రోజు...
తాడేపల్లిగూడెం వైసీపీ అధిష్టానం – కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ప్రశ్నార్థకం?
తాడేపల్లిగూడెం వైసీపీ అధిష్టానం – కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ప్రశ్నార్థకం? తాడేపల్లిగూడెం రాజకీయాల్లో మరోసారి అలజడి. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ భవిష్యత్తు ఏ దిశలో కొనసాగుతుందనే అంశంపై గట్టి చర్చ నడుస్తోంది. బీజేపీ...
తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి
తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి సెప్టెంబర్ 1: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ను జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడిన...
టీవీ రామకృష్ణకు గౌరవ డాక్టరేట్
టీవీ రామకృష్ణకు గౌరవ డాక్టరేట్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం – డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో, ఆగస్టు 30, 2025 (శనివారం) సాయంత్రం 5...
తాడేపల్లిగూడెం భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు
భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెం, ఆగస్టు 22: స్థానిక భవిత కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం హై స్కూల్లో...
ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం
పెంటపాడు, ఆగస్టు 22: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని ముదునూరు సొసైటీ అధ్యక్షునిగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా...
తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన
పంచాయతీరాజ్ కమిషనర్ ఆకస్మిక పర్యటన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం : పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ (IAS) శుక్రవారం తన పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి, కృష్ణయ్యపాలెం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా...
భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ
భారతీయ సాంస్కృతిక ఆస్తి యోగ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి యోగా స్పోర్ట్స్ అసోసియేషన్...
శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – కలెక్టర్ చదలవాడ నాగరాణి
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అల్లంపురం: పెంటపాడు మండలం అల్లంపురంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సందర్శించారు. ఈ...
తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం బుధవారం శాంతి ర్యాలీ జరిగింది. జి.వి. మాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టిఆర్ సెంటర్ వరకు కొనసాగింది....
పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ
పెంటపాడు లో సీఐటీయూ మండల మహాసభ లేబర్ కోడ్ లను ఉపసంహరించాలి – సీఐటీయూ నేతల డిమాండ్ పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి నియోజకవర్గం, పెంటపాడు మండలం: పెంటపాడు పైపుల ఫ్యాక్టరీ వద్ద బుధవారం సీఐటీయూ...
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు అలంపురంలో తాడేపల్లిగూడెం, ఆగస్టు 20: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అలంపురం సరస్వతి విద్యాలయంలో రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఈ...
పశ్చిమగోదావరి జిల్లాలో పంటలపై వరద ముంపు ప్రభావం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని పడమర విప్పర్రు, మౌంజీపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. మండల వ్యవసాయ అధికారి చీర్ల రవికుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ,...
జనసేనలోకి వైసీపీ నుండి భారీ చేరికలు
తాడేపల్లిగూడెం, ఆగస్టు 17: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం వైసీపీ నుండి జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. గూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, తాడేపల్లిగూడెం...
తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు – దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన
తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు – దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆవేదన వ్యక్తం...
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేకపోవడం బాధాకరం – దండగ సర్పంచ్ పిల్లా: రాంబాబు
తాడేపల్లిగూడెం మండలం నాయకుడి ఆవేదన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం : దండగ గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేకుండా పోతుందనే ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుండి...
తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం పశ్చిమగోదావరి జిల్లా, ఆగస్టు 15: తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే...
పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో స్థానం – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం, ఆగస్టు 14: జనసేన పార్టీ కుటుంబంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం...
